మహిళ ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

దిశ ఉమెన్ ప్రొటెక్షన్ చైర్మన్ వాసర్ల నాగమణి
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 7 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
కల్లూరులో రాత్రి జరిగిన సంఘటన చాలా విషాదకరం హోటల్ వద్ద జరిగిన గొడవను శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గొడవను నివారించడానికి వచ్చిన మహిళ ఎస్సై పై విచక్షణ కోల్పోయి దాడి చేసిన ఘటన విషాదకరమని మహిళా ఎస్సై పైనే ఈ విధంగా దాడి జరిపిన వ్యక్తులను విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు.ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చర్యలు చేపట్టాలని. దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు వాసర్ల నాగమణి డిమాండ్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిర్మల జనరల్ సెక్రెటరీ మాధవి భోగ లక్ష్మీ టౌన్ ప్రెసిడెంట్ రమా అమీనా సుశీల కవిత రాజేశ్వరి కమిటీ సభ్యులు అందరూ ఈ సంఘటన తీవ్రంగా తీవ్రంగా ఖండించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment