Site icon PRASHNA AYUDHAM

అన్విత జ్ఞాపకార్థ కూడికలో పాల్గొన్న దిశా కమిటీ సభ్యురాలు యేసుమని

IMG 20241218 WA0171

దమ్మపేట మండల పరిధిలోని కాకా అన్విత జ్ఞాపకార్ధ కూడికలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలు యేసు మణి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని తెలిపారు. ఆ చిన్న బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యపరిచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ముల్లపూడి వెంకటేశ్వరరావు,మాజీ సర్పంచ్ రాజేష్, మాజీ సర్పంచ్ సాగర్ మాజీ సర్పంచ్ శ్రీను జానకి రాముడు మోరంపూడి వెంకటేశ్వరరావు కర్లపూడి బాబు, బొగ్గం సేవ తంగేళ్ల విశ్వనాథం, సోయం రామారావు, సోయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version