Site icon PRASHNA AYUDHAM

సి ఎఫ్ ఎం దైవజనుల సమావేశంలో దిశా కమిటీ మెంబర్ యేసుమని నీ సన్మానించారు

దిశా
Headlines in Telugu:

దమ్మపేట మండలం  రాచురుపల్లి పంచాయతీలోని లచ్చాపురం గ్రామం నందు పరిశుద్ధ అగ్ని ప్రార్ధన మందిరం నందు సి ఎఫ్ ఎం దైవజనుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో దైవజనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సి ఈ ఎఫ్ ఎం కోఆర్డినేటర్ కర్సం దైవప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన యేసు మణి ని దైవజనులందరూ కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఎం దైవజనులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Exit mobile version