దమ్మపేట మండల పరిధిలోని సుధా పల్లి గ్రామంలో
కొండపల్లి శ్రీను చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసం రాణి. శ్రీనివాస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ఏసుమణి తెలంగాణ ఉద్యమ నాయకులు ముళ్ళపూడి వెంకటేశ్వరావు, మాజీ సర్పంచ్ మడకం రాజేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సాగర్ జానకి రాముడు, సోయం వెంకటేష్ తంగేళ్ల విశ్వనాధ్ బి నాగేశ్వరావు కర్లపూడి బాలు మోరంపూడి వెంకటేశ్వరరావు బొగ్గం శివ గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.