Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ షాకుతో యువ రైతు మృతి

IMG 20240808 WA0094

*కరెంట్ షాక్ తో యువ రైతు మృతి*

*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని కరెంట్ షాక్ తగిలి యువరైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది వివరాల్లోకెళితే మండల కేంద్రంలోని కందాల శ్రీనివాస్ 42 అనే యువరైతు మోటర్ వద్దకు వెళ్లి రిపేర్ చేద్దామని తో కరెంటు షాక్ గురి కావడంతో వెంటనే జమ్మికుంట లోని ప్రైవేట్ దావకానకు తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు మృతి చెందిన శ్రీనివాస్ భార్య నవత ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు

Exit mobile version