కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు 8వ విడత టీకా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమాన్ని మాచారెడ్డి మండలంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600