జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిసిన గ్రంథాలయ చైర్మన్ అంజయ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావిణ్యను గ్రంథాలయ చైర్మన్ అంజయ్య కలిసి పూల మొక్కను అందజేశారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment