హరీష్ రావును కలిసిన రైతులు, నాయకులు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును జిన్నారం మండల రైతులు, పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి సన్మానించారు. గత శనివారం జిన్నారం రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకుంటే ఔటర్ రింగ్ రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు గురువారం రైతులు, నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి ఆధర్ష్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సోమిరెడ్డి, రాములు యాదవ్, ఆంజనేయ యాదవ్, మాణిక్ యాదవ్, రాజేష్, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ చారి, శివరాజ్, ఆంజనేయులు, జనార్దన్, నరేందర్, సురేందర్ గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, కదీర్,నవీన్, రవీందర్, రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఆంజనేయులు, సతీష్, కృష్ణ గౌడ్, పమేష్ రెడ్డి, శాంత వర్మ రెడ్డి, అది నర్సింలు, నిఖిల్, రావుల ఆంజనేయులు, బ్రాహ్మందర్ గౌడ్, అనిల్, నర్సింగ్ రావు, అశోక్,మహేందర్, వేణు, గణేష్, కుమార్, గణేష్, యాదయ్య, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment