భారత్-కెనడా మధ్య మరింత ముదిరిన దౌత్య వివాదం.
కెనడా నుంచి భారత హై కమిషనర్ను వెనక్కు పిలిపించిన కేంద్రం…
భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నామన్న కేంద్రం…
హైకమిషనర్తో పాటు ఇండియాకు తిరిగి వస్తున్న మిగిలిన దౌత్య సిబ్బంది..ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ ఆరోపించిన కెనడా.ఆరుగురు కెనడా దౌత్యాధికారులను బహిష్కరించిన భారత్…ఈ నెల 19వ తేదీలోపు భారత్ వదిలి వెళ్లిపోవాలని ఆదేశం…