మండల విద్యాశాఖ అధికారి కి ఘనంగా సన్మానం..

మండల విద్యాశాఖ అధికారి కి ఘనంగా సన్మానం

IMG 20240929 WA0066

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎంఈఓగా పదోన్నతి పొందిన నిట్టూరి ఆనంద్ రావును ఆదివారం ఆర్యక్షత్రియ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షుడు నిట్టు వెంకట్ రావు, సుధాకర్ రావు, జాదవ్ కిషన్ రావు, యాదవరెడ్డి, పెద్దోల్ల శివాజీరావు, నిట్టు రవి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now