కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. షూటింగ్ కోసం వాడిన డ్రోన్ కెమెరా తేనెతుట్టను తాకడంతో, తేనెటీగలు కార్యకర్తలపై దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600