ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో 'హెల్త్ వీక్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



