పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి 'సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్' నుంచి ఈ పురస్కారాలు లభించాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now