ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ రామగళ్ల లక్ష్మీ శివానంద్, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now