ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన కలెక్టర్: ఆశిష్ సాంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన కలెక్టర్: ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం 18 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.అనంతరం పాత బాన్సువాడ లోని సహకార సంఘం చౌక ధరల దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఏడాది లోపు ఇండ్లు పూర్తి చేసుకోవాలని సూచించారు.అర్హుల ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు డిఎల్పిఓ సత్యనారాయణ రెడ్డి తహసీల్దార్ వరప్రసాద్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment