admin admin

ఖమ్మంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమావేశం

*ఖమ్మంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమావేశం .* *జిల్లా వ్యాప్తంగా హాజరైన ఇంజనీర్లు ఉద్యోగులు కార్మికులు ఆర్టిజన్ అన్ మేన్ లు*   ఖమ్మం : విద్యుత్ శాఖలో రూలు ...

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకెపి సెంటర్లో త్వరగా కాంటాలు

*పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామం లో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకెపి సెంటర్లో త్వరగా కాంటాలు* రైతులు పండించిన పంటను ప్రభుత్వ సానుకూల మద్దతు ధర 2320A గ్రేడ్ బ్రీడ్ ...

151 మనుషుల రూపంలో ఉన్న రాక్షస మూక.

151 మనుషుల రూపంలో ఉన్న రాక్షస మూక. మాట బయటికి రానివ్వలేదు. చుట్టూ చేరి రాబంధుల్లా, కాట్ల కు….క్క ల్లా అరుస్తున్నారు. Character assassinate చేస్తున్నారు. ఇంట్లో మహిళని, పిల్లల్ని అసభ్యంగా తిడుతున్నారు. ...

రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి –

  విషయం: రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. ఏలూరు, నవంబర్ 13: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, ...

వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక

వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక అమరావతి: వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్‌ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది..రూపాయిలో ...

హైదరాబాదులో రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

*హైదరాబాదులో రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన…* ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాదులో పర్యటించనున్న రాష్ట్రపతి   ఈ నెల 21న సాయంత్రం హాకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ద్రౌపది ...

సీఐఎస్ఎఫ్ కు తొలిసారి మహిళా పటాలం

*సీఐఎస్ఎఫ్ కు తొలిసారి మహిళా పటాలం* విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని తొలిసారి మొత్తం 1025 మంది మహిళలతో కూడిన సీఐఎస్ఎఫ్ రిజర్వు బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం ...

3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 43% బీటెక్ సీట్లు

*3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 43% బీటెక్ సీట్లు* బీటెక్ సీట్లలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.దేశ వ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లుండగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే 42.80% (6,37,775 సీట్లు) ...

దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయం

*దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయం*   భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి (ఎల్ఆర్ఎల్ఎసీఎం)ని భారత్ మంగళవారం తొలిసారిగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ...

కనకదాస జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

*అనంతపురం: ‘కనకదాస జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి*’ సెయింట్ కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 18 ...