Donthi Mahesh
దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సాండ్ బజార్ నుండి ఇసుకను సరఫరా: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సంగుపేట – జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ ...
బ్యాంకులలో సీసీ కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేయాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లతో బ్యాంకుల భద్రతపై జిల్లా ఎస్పీ పరితోష్ ...
రూ.63లక్షల గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు..
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి రెండు కార్లలో 122.85 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. సంగారెడ్డి డీటీఎఫ్ టీం సోమవారం పట్టుకున్నారు. ఏవోబీ నుంచి ...
గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవాలయానికి పాదయాత్రగా చేరుకున్న కాట దంపతులు
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ వారి నివాసం నుండి రుద్రారంలోని శ్రీ గణేష్ (గణేష్ గడ్డ) ...
శివ్వంపేట తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివ్వంపేట మండలంలోని పలు సమస్యలపై మండల ఉప తహసీల్దార్ కు బీజేపీ శివ్వంపేట మండల అధ్యక్షుడు పెద్దపులి రవి ఆధ్వర్యంలో మెదక్ పార్టీ జిల్లా ...
నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన బిజెపి నాయకులు
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా శివంపేట్ మండల్ రత్నాపూర్ గ్రామంలో అంగన్ వాడి కేంద్రంలో ఎలుక పడిన నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో నర్సాపూర్ ...
వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా (బాలుర) సంక్షేమ వసతి గృహాన్ని సోమవారం కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ...
వన మహోత్సవం వంద శాతం పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాంక్ ఏర్పాటు ...
మట్టి గణపతులను సిద్ధం చేస్తున్న రామకోటి రామరాజు దంపతులు
మెదక్/గజ్వేల్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదని భక్తుల కోసం శ్రీరామకోటి భక్త సమాజాన్ని స్థాపించి గత 26 సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తిచే ...
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా పి.ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ...