Donthi Mahesh

ఈ నెల 6న వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆత్మీయ సమ్మేళనం

సంగారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమ్మేళనం (అలయ్ బలయ్) కార్యక్రమం ఈ నెల 6న ఏర్పాటు చేసినట్లు ...

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం

సంగారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): నీట్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి ఎంబీబీఎస్ సీట్ సాధించిన విద్యార్థులను సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం ...

నార్సింగిలో దుర్గామాతను దర్శించుకున్న సీఐ వెంకటరాజాగౌడ్

మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత నిమర్జనం సందర్భంగా శనివారం సాయంత్రం రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు ...

దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలి: చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ ...

బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే మా లక్ష్యం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలంలోని ప్రతి గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి ...

హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ ...

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సహాయక కేంద్రం ఏర్పాటు: జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయ భవన సముదాయంలో ప్రత్యేక సహాయక కేంద్రం (హెల్ప్ ...

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ,గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ...

నార్సింగిలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ...

నార్సింగిలో పల్లె దావఖానాను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దావఖానాను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దావఖానాలోని రికార్డులను ...