Donthi Mahesh

మహా పాదయాత్రలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసం పురస్కరించుకొని, పటాన్‌చెరు పట్టణంలోని జెపి కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వరకు ...

కరాటే, మార్షల్ ఆర్ట్స్ గ్రేడింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గ్రీన్ మెడోస్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ లో ...

ఇమాంపూర్ లో నూతన సీసీ కెమెరాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు

మెదక్/తూప్రాన్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో ఏర్పాటు చేసిన సీసీ కమాండ్ కంట్రోల్ కెమరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. ...

ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సాయి భాస్కర్‌కు సన్మానం

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి భాస్కర్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సాయి భాస్కర్ ...

అన్నారంలో బోనాల ఉత్సవాలకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ...

సొంత నిధులతో రోడ్డు వేయించిన మహ్మద్ అన్వర్

సంగారెడ్డి, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులోని ఇందిరా నగర్ లో ప్రజల ఇబ్బందులను చూసి చలించి వార్డు నాయకుడు మహ్మద్ అన్వర్ తన సొంత నిధులతో ...

భారత జాతీయ పతాక రూపకర్తకు ఘన నివాళి

సిద్దిపేట/గజ్వేల్, జూలై 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ...

రిటైర్డ్ ఎంఈవో దంపతులకు భద్రాచల రామయ్య తలంబ్రాలు

సిద్ధిపేట, గజ్వేల్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన రిటైర్డ్ ఎంఈవో యెలగందుల ...

మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లకు స్వాగతం పలికిన నాయకులు

సంగారెడ్డి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత యాత్రలో భాగంగా శుక్రవారం సంగారెడ్డికి వచ్చిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ...

గీతన్నల సామాజిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శి ఆశన్నగౌడ్, రమేష్ గౌడ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ...