Donthi Mahesh

శ్రావణమాసంలో 10కోట్ల లిఖిత రామనామాలకు శ్రీకారం

*చుట్టిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ* *రామకోటి లిఖిత యజ్ఞంలో పాల్గొనండి:* *రామకోటి రామరాజు* సిద్దిపేట/గజ్వేల్, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్):రామనామమే ప్రాణమని గత 26 సంవత్సరాలనుండి నిర్వీరామంగా ...

ఎండీఆర్ ఫౌండేషన్‌కు మరో అవార్డు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ బాచుపల్లి ఎస్ వీఎం గ్రాండ్ హోటల్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేమ్ చేంజర్ అవార్డు 2025 కార్యక్రమంలో ఎండీఆర్ ...

లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం

సంగారెడ్డి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆకలితో అలమటిస్తున్న వారికీ ఆకలి తీర్చడంకు మించిన సేవ ఈ లోకంలో మరొకటి లేదని ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎస్.విజయెందర్ రెడ్డి అన్నారు. ...

జిల్లా కలెక్టర్, ఐజీ, ఎస్పీలకు ఆహ్వాన పత్రిక అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తన కుమార్తె జయారెడ్డి వివాహ మహోత్సవానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన ...

సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు భేష్: మల్టీ జోన్-II ఇంచార్జ్ ఐ.జీ. తఫ్సీర్ ఇక్బాల్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బాగుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనకై ఏర్పాటు చేసిన ఎస్-న్యాబ్ ద్వారా సత్: ఫలితాలు ఇస్తుందని, ప్రభుత్వ ...

ముఖ గుర్తింపుతో పెన్షన్ ఇవ్వడం వల్ల అక్రమాలకు చెక్: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముఖ గుర్తింపు యాప్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి ...

నర్సాపూర్ బస్టాండ్ వద్ద రోడ్డుపైనే నిలుపుతున్న ఆటోలు..

మెదక్/నర్సాపూర్, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బస్టాండు వద్ద ఆటోలను రోడ్డుపై నిలుపుతుండటంతో ఇతర వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆటోలను ...

ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ ...

ఆగస్టు 2న బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నాను విజయవంతం చేయాలి: బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ ...

నర్సాపూర్ సాయిబాబా ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

మెదక్/నర్సాపూర్, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో ఉన్న సాయిబాబా ఆలయంలో గుర్తు తెలియని దొంగలు చొరబడి హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. బుధవారం ఉదయం ఆలయ పూజారి ...