Donthi Mahesh
*నార్సింగిలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు*
మెదక్/నార్సింగి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకలను నార్సింగిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మాజీ ఎంపీటీసీ సుజాత మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో ...
*ఈ నెల 18న ఓడీఎఫ్ డిఫెన్స్ కాలనీలో విజ్ఞాన వేదిక మహాసభలు:* *జేవీవీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): జన విజ్ఞాన వేదిక సంగారెడ్డి జిల్లా మహాసభలు ఈ నెల18న ఓడీఎఫ్ డిఫెన్స్ కాలనీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ తెలిపారు. శనివారం ...
*18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు:* *రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా రూపొందించాలని, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ...
*చార్మినార్ జోన్ సాధనే లక్ష్యం:* *టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్*
*దశలవారి ఉద్యమానికి ముందడుగు* *సోదర సంఘాలతో కలిసి కార్యచరణ* మెదక్, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): చార్మినార్ జోన్ సాధన లక్ష్యంగా దశల వారి ఉద్యమానికి సోదర సంఘాలతో కలిసి కార్యచరణ ...
*నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కౌన్సిలర్లను సన్మానించిన వ్యాపారస్తులు*
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం కూరగాయల మార్కెట్ ఇండియా బ్యాంక్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు మార్చినందుకు వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు మున్సిపల్ ...
*ఈ నెల 18న నర్సాపూర్ లో పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు:* *గౌడ సంఘం నాయకులు*
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 9:30 గంటలకు పాపన్న విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నర్సాపూర్ ...
*కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం హేయమైన చర్య:* *మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్*
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం, సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఫ్లెక్సీలు చింపివేయడం ...
*దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్*
హైదరాబాద్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనకు నిరసనగా 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ...
*ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ నాయకులు*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజేశ్వర్ స్వామి (విద్యుత్ శాఖ), రాజశేఖర్ (విద్య శాఖ)లకు ఉత్తమ ...