Donthi Mahesh

*మదర్సా అరబియా నోమానీయలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత* సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రం ప్రశాంత్ నగర్ లోని మదర్సా అరబియా నోమానీయలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను అంగరంగ ...

*సన్ రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న సన్ రైస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ ...

*మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేసుకోవాలి*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేసుకోవాలి. ఇటీవల ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా మొబైల్ ఫోన్ల ద్వారానే ...

*తామరపువ్వులతో ఏడుపాయల వన దుర్గాభవాని*

*మెదక్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నేడు 16-08-2024 శుక్రవారం వరలక్ష్మీ వ్రతంను పురస్కరించుకోని (కమలాలలు) తామరపువ్వులతో శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి దివ్య దర్శనం.*

*ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చెట్లు నాటిన సీజీఎం శివ శంకర ప్రసాద్*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏవీఎన్‌ఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 7వేలకు పైగా చెట్లను “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా ...

*లారీ, డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో డ్రైవర్ మృతి* *ఇద్దరికీ తీవ్ర గాయాలు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ లో ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ ను లారీ బలంగా ఢీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ...

*స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ మరిచిన ఎస్ బీఐ బ్యాంక్ అధికారులు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 గంటల వరకు నిర్వహించాల్సిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...

*నర్సాపూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

*ఆటో మొబైల్ అండ్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ* మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆటో మొబైల్ అండ్ మెకానిక్ యూనియన్ ...

*మంత్రి దామోదర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న రాజేశ్వర్ స్వామి*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాజేశ్వర్ స్వామి ఉత్తమ ఉద్యోగిగా రాష్ట్ర వైద్య, ...

*వైష్ణవి జూనియర్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురువారం వైష్ణవి కళాశాలలో కరస్పాండెంట్ పృథ్వీ రాజ్ గౌడ్, ప్రిన్సిపాల్ ...