Donthi Mahesh
గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం బీసీ వర్గాలతో కలిసి ఉద్యమించాలి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్
*గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం బీసీ వర్గాలతో కలిసి ఉద్యమించాలి:* *మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్* *భోపాల్ లోని ఎల్ఎన్ సీటీ యూనివర్సిటీ ప్రాంగణంలో గౌడ జాతీయ సమ్మేళనం* *పాల్గొన్న గౌడజన ...
విద్యార్థులు ఐఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావడం గర్వకారణం: ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్
*విద్యార్థులు ఐఐఐటీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావడం గర్వకారణం:* *ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్* *నేడు విద్యార్థులకు 5వేల రూపాయల చొప్పున అందించనున్న చక్రధర్ ...
*రైతుగా మారిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్* *స్వయంగా వరి నారు పీకి పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు*
*రైతుగా మారిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్* *స్వయంగా వరి నారు పీకి పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు* *రైతులతో ప్రేమగా మాట్లాడిన కలెక్టర్*
స్నేహానికి మించినది ఏది లేదు: లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మంగలపర్తి వెంకటేశం
సంగారెడ్డి/అమీన్ పూర్,ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్నేహానికి మించినది ఏది లేదని ముఖ్య అతిథి జోన్ చైర్మన్ లయన్ మంగలపర్తి వెంకటేశం తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్ పూర్ ...
తెలంగాణ రాష్ట్ర ఏసీబీ కాంటాక్ట్ నెంబర్స్
ACB డిపార్టుమెంట్ నెంబర్లు హైదరాబాద్, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): *అవినీతి జరుగుతుందని తెలిసినా. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా. ACB డిపార్టుమెంట్ ...
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా గంజాయి పట్టివేత
*భారీగా గంజాయి పట్టివేత* *శంషాబాద్ పెద్ద గోల్కొండ పరిధిలో 800 కేజీల సంజాయి పట్టివేత* *ఒడిస్సా నుండి మహారాష్ట్ర (వయా)తెలంగాణ సప్లై.* *సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెల్లడి.* రంగారెడ్డి, ఆగస్టు 4(ప్రశ్న ...
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
“దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే ||” ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ, మనస్సు ...
నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
*నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి:* *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క* *మార్చి 2025 నాటికి ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి.* *సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ...