Donthi Mahesh

ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆగస్టు 5 నుంచి 9వరకు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ...

జిన్నారం, గుమ్మడిదల మండలంలోని వాహనాలకు టోల్ ప్లాజా పాసులు ఇవ్వాలి: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వాహనాలకు గుమ్మడిదల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యం పాసులు ఇవ్వాలని ...

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాం: బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్

సంగారెడ్డి/మెదక్, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని, అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్, నిజాంపేట్ ...

రమేష్ గౌడ్ ను సన్మానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శాలువాతో ...

లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల ...

ఘనంగా పూలిమామిడి మమత రాజు జన్మదిన వేడుకలు

ఘనంగా పూలిమామిడి మమత రాజు జన్మదిన వేడుకలు సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరియు పీ.ఎం.ఆర్ డెవలపర్స్ అధినేత సతీమణి పులిమామిడి మమత రాజు ...

నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1(ప్రశ్న ఆయుధం న్యూస్): శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల చేసిన ...

రేపు కందుకూరు లో జరిగే సీఎం సభ స్థలాన్ని పరిశీలిన

ప్రశ్న ఆయుధం న్యూస్ రంగారెడ్డి జిల్లా (జులై-31): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామం లో నెట్ జీరో సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ని. మిర్ఖన్ పేట్ ...

చిట్కుల్ లో ధూంధాం గా ఫలహారం బండి వేడుకలు

చిట్కుల్ లో ధూంధాం గా ఫలహారం బండి వేడుకలు అలరించిన శివవేష దారుల,పోతురాజుల విన్యాసాలు.. అదిరిపోయేలా ఏర్పాట్లు చేసిన ఎన్ఎంఆర్ యువసేన ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు ముదిరాజ్  సంగారెడ్డి ప్రతినిధి, ...