Donthi Mahesh

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాదిరి పృథ్విరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): బోనాల పండుగ సందర్బంగా అమ్మవారిని ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి పృథ్విరాజ్ దర్శించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ...

జాతీయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు డా.రామకృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యా, సామాజిక సేవా రంగాలలో సేవలకు గాను జాతీయ విశ్వ విఖ్యాత కీర్తి పురస్కారమైన మహా మయూర పురస్కారం 2024 ను సదాశివపేట ...

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామీణ వాతావరణంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ప్రజలను సుఖసంతోషాలతో ఉంచుతాయని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. ...

నర్సింహాచారిని సన్మానించిన అరవింద్ గౌడ్

మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండల యువ మోర్చా ఉపాధ్యక్షుడు నర్సింహాచారి జన్మదిన సందర్భంగా బీజేవైఎం నాయకుడు అరవింద్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు ...

కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాలే ను సన్మానించిన నాయకులు

మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కేంద్రానికి బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాలే ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర ...

చికిత్స పొందుతూ ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ మృతి

మెదక్/నార్సింగి, జూలై 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా మండల కేంద్రమైన నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ గౌడ సురేందర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత ...