Donthi Mahesh

కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం అందజేసిన ముదిరాజ్ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులను బీసీ డి నుండి ఏలో మార్చాలని సంగారెడ్డి ...

బోనాల పండుగ నిర్వహణపై చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం

మెదక్/నర్సాపూర్, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ అధ్యక్షతన పట్టణంలో బోనాల పండుగ నిర్వహణ నిమిత్తం సమావేశం ఏర్పాటు ...

రాళ్లకత్వలో బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో బోనాల ఉత్సవాలలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డిల హాజరై ...

అంగన్ వాడీల్లో మూడో తరగతి వరకు విద్యా అశాస్త్రీయం: టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంగన్ వాడీలను ప్లే స్కూల్స్ గా మార్చిన బాగుంటుందని, కాని వాటిలో మూడవ తరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని, ...

Title simple

full story

రైతు బీమా కాంగ్రెస్ ధీమా

*రైతు బీమా కాంగ్రెస్ ధీమా..**రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి**మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్* ప్రశ్న ఆయుధం 22జులై కామారెడ్డి :బీబీపేట్, మండలంలో జూన్ 28 వ తేదీ వరకు ...

సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లో శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆషాడ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి అస్తావలి ఎఫ్ఆర్ఎస్ లో కొలువుతీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున ...