Donthi Mahesh
నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1(ప్రశ్న ఆయుధం న్యూస్): శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల చేసిన ...
రేపు కందుకూరు లో జరిగే సీఎం సభ స్థలాన్ని పరిశీలిన
ప్రశ్న ఆయుధం న్యూస్ రంగారెడ్డి జిల్లా (జులై-31): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామం లో నెట్ జీరో సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ని. మిర్ఖన్ పేట్ ...
చిట్కుల్ లో ధూంధాం గా ఫలహారం బండి వేడుకలు
చిట్కుల్ లో ధూంధాం గా ఫలహారం బండి వేడుకలు అలరించిన శివవేష దారుల,పోతురాజుల విన్యాసాలు.. అదిరిపోయేలా ఏర్పాట్లు చేసిన ఎన్ఎంఆర్ యువసేన ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి ప్రతినిధి, ...
ఆగస్టు 1నుంచి జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు
ఆగస్టు 1నుంచి జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) ...
మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేసిన కార్పొరేటర్ పుష్ప నగేష్
సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ బల్దియా కార్యాలయంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ...
ఎస్పీ రూపేష్ కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఎస్పీ రూపేష్ కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా 3వ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మోకిల సత్యనారాయణ, అసిస్టెంట్ ...
వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి శాకాంబరీగా అలంకరణ
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆషాడ మాసం చివరి మంగళవారం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో ...
ఆర్టీసీ డ్రైవర్ యాదవరెడ్డిని సన్మానించిన ఈడీ పురుషోత్తం నాయక్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్ యాదవ రెడ్డిని ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం నాయక్ సన్మానించారు. మంగళవారం ...
కండక్టర్ వి.శ్రీనివాస్ ను సన్మానించిన ఈడీ పురుషోత్తం నాయక్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్ వి.శ్రీనివాస్ ను ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం నాయక్ సన్మానించారు. మంగళవారం ...