Donthi Mahesh
కంగ్టిలో బాలుడి మృతి పల్స్ పోలియో చుక్కల మందు వలన కాదు: జిల్లా వైద్యాధికారి నాగనిర్మల
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో మృతి చెందిన మూడు నెలల బాలుడు పోలియో చుక్కల మందు వల్ల కాదని ...
పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): పల్స్ పోలియో చుక్కల మందు వేసే మొదటి రోజు కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ...
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బలోపేతంపై సమావేశం
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ ఎస్.జరితను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ...
చుక్కల మందు తప్పని సరి: జిల్లా వైద్యాధికారి నాగనిర్మల
సంగారెడ్డి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసేలా చూడాలని జిల్లా వైద్యాధికారి నాగనిర్మల వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉదయం హత్నూర ...
ప్రతి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలి: ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కోరారు. ఆదివారం రామచంద్రపురంలో ...
పోలియో రెండు చుక్కలతో పిల్లల జీవితాలలో వెలుగు: నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాని ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ...
ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ...
బ్రెడ్లో పురుగు.. అవాక్కైన వినియోగదారుడు..
మెదక్/నార్సింగి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): రోజువారీ జీవితంలో చాలా మంది పాలు, బ్రెడ్ను తినడం అలవాటు చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లో నాసిరకంగా వస్తున్న ఆహార పదార్థాలు ప్రజల ...
బాలికలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత: లోక్ సత్తా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మిర్యాల చంద్రశేఖర్ గుప్తా
నర్సాపూర్, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సృష్టికి మూలమైన ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని లోక్ సత్తా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మిర్యాల చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ ...
సాయి శరత్ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న టీజేయూ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐఎఫ్డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు డాక్టర్ పెద్దాపురం నరసింహ బావమరిది సాయిశరత్ నిశ్చితార్థ వేడుక భానూర్ ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా జరిగింది. ఈ ...