Donthi Mahesh

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని భావిస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక ...

క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేది క్రీడలేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు ...

సత్యసాయి బాబాకు నివాళులు అర్పించిన డీఎస్పీ సత్తయ్యగౌడ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ...

భక్తి భావంతో పాటు సేవ భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్యసాయిబాబా: అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): భక్తి భవంతో పాటు సేవా భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్య సాయిబాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ...

మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇందిరా ...

వైద్యుల నిర్లక్ష్యం… సంతోష్ మృతి.. బంధువుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడని బంధువులు కుటుంబీకులు ఎంఎన్ఆర్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు, బంధువులు ...

నూతన విత్తన చట్టం ముసాయిదాపై లబ్ధిదారుల అభిప్రాయ సేకరణ: జిల్లా వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో నూతన విత్తన చట్టం–2025 ముసాయిదా పై అవగాహన, అభిప్రాయ ...

బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంచాలి: నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు

నర్సాపూర్, నవంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్) నర్సాపూర్ డివిజన్ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని టీఎన్ జీవో భవన్ లో డివిజన్ స్థాయి కార్యవర్గ సమావేశం డివిజన్ ప్రెసిడెంట్ ...

బీబీ పాటిల్ ను సన్మానించిన నాయకులు

సంగారెడ్డి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణ్ రాజ్ ...

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం ...