Donthi Mahesh

ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వీకరించారు. ...

సంగారెడ్డిలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు ...

ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంగారెడ్డి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్

సంగారెడ్డి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిర్మించడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సంగారెడ్డి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు ...

బీఆర్ఎస్ లో యువకుల చేరిక

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన అమ్మగారి ప్రేమ్ సాయిరెడ్డి, అంబరుపేట వర్షిత్ రెడ్డి, భాను యాదవ్, చిమ్ముల ...

ఈ నెల 25న సత్యాగ్రదీక్షకు విజయవంతం చేయాలి: బీసీ సంక్షేమ సంఘం నాయకులు

సంగారెడ్డి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 25న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రదీక్షకు విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ...

ముస్లాపూర్ లో బసవేశ్వర విగ్రహావిష్కరణ

సంగారెడ్డి/అల్లాదుర్గం, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో ఆదివారం విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ వీరశైవ లింగయత్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ...

పద్మచక్ర జాతీయ పురస్కారం అందుకున్న పోట్రు.రామకృష్ణ

సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక ...

సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా పరిశీలించారు. డ్యామ్ సురక్షితత పై ప్రత్యామ్నాయ మార్గాలను ,మంత్రి దామోదర్ ...

సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి బైపాస్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ...