Naddi Sai
అభివృద్ధిలో దగాపడ్డ దళితుల చైతన్య యాత్ర ప్రారంభం
యాత్రను ప్రారంభించిన సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు హక్కులు అమలయ్యే వరకు వెనుతిరిగేది లేదన్న బొమ్మెర శ్రీనివాస్* షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో టేకులపల్లి ...
అభివృద్ధిలో దగాపడ్డ దళితుల చైతన్య యాత్ర ప్రారంభం
అభివృద్ధిలో దగాపడ్డ దళితుల చైతన్య యాత్ర ప్రారంభం యాత్రను ప్రారంభించిన సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు హక్కులు అమలయ్యే వరకు వెనుతిరిగేది లేదన్న బొమ్మెర శ్రీనివాస్* షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ...
ధరిత్రి దినోత్సవ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి సింగరేణి సిఎండి బలరాం ప్రేరణతో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అభినందనీయం ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు ధరిత్రి దినోత్సవ ...
రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా రూపొందించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ...
సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
రిటైర్డ్ కార్మికులకు హెల్త్ కార్డు పై అవకాశం కల్పించాలి సింగరేణి సంస్థకు నాటి రిటైర్డ్ కార్మికులే పునాదిరాళ్లు మాతంగి లింగ లింగయ్య, అన్యం లక్ష్మీనారాయణ, అధ్యక్ష, కార్యదర్శులు ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ ...
న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కార్పస్ ఫండ్ ను 100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచాలని
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందచేసే వినతి పత్రం పై న్యాయవాదుల సంతకాలను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏ.ఐ.ఎల్.యు. బాధ్యులు ...
భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ...
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలి.
రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ...
వెదురు సాగు పై అవగాహన కల్పించాలి : సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించి, వెదురు సాగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ ...
గ్రామస్తులకు అందని చేపలు , ఎవరికి ఎంత వాటా అని నిలదీస్తున్న ప్రజలు
ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండలం స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 16 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో గల సింగభూపాలెంప్రాజెక్టు నందు ప్రతి సంవత్సరం చేప పిల్లలను ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఇందులో ...