ఎడిటర్ పేజీ
నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల.
ఆంధ్రప్రదేశ్ లో గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.ఏలూరులో జరిగే కార్యక్రమం లో ఇందుకు సబంధించిన చెక్కులను ...
త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ
ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ...
బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ..బండి సంజయ్
కేటీఆర్ ను జైలులో వేయకపోతే యుద్ధమే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అని..విలీనం చర్చలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ...
దక్షిణకొరియాకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
రూ.31532 కోట్ల పెట్టుబడులు దాదాపు 30750 కొత్త ఉద్యోగాలు 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు విజయవంతంగా ముగిసిన అమెరికా పర్యటన. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో ...
మరికాసేపట్లో ముగింపు వేడుకలు… ఫ్లాగ్ బేరర్లుగా శ్రీజేష్, మను.. లైవ్ ఎక్కడంటే !?
దాదాపు మూడు వారాల పాటు జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024 నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. ఈ ప్రపంచ పోటీల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ...
తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బంజారా భవనంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలను ఎన్ఎస్పి బంజారా భవనంలో నానబెట్టిన గోధుమలు బుట్టలో ఉంచి ప్రేమ దమ్ము కార్యక్రమం అనగా తీజ్ బోర్యామో పవిత్రముగా సేవలాల్ మహారాజ్ కు ...
మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు..
నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, ...
జర్నలిస్టులపై ఆర్టీసీ డ్రైవర్ & కండక్టర్ దురుసు ప్రవర్తన | హనుమకొండ ఘటన |TJU (IFWJ) డిమాండ్
జర్నలిస్టులపై ఆర్టీసీ డ్రైవర్ & కండక్టర్ దురుసు ప్రవర్తన | హనుమకొండ ఘటన |TJU, (IFWJ డిమాండ్ ఓవైపు ఆకలి చావులు మరోవైపు అవమానాలు.. అడుగడుగునా జర్నలిస్టులకు అవమానాలు… ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల ...
తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం:CBN
ఔర్ ఏక్ ధక్కా పునర్వైభవం పక్కా.. మళ్లీ రేవంత్తో భేటీ.. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం ...
తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ విస్తీర్ణం..
అమెజాన్ కంపెనీ హైదరా బాద్లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిం చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ ...