ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో సీఐడీ విచారణ…

చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో సీఐడీ విచారణ..

IMG 20241011 WA0016

బ్యాంకులో మోసపోయిన 72 మంది బాధితులను గుర్తించిన సీఐడీ అధికారులు..రూ. 28 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తింపు..భాదితులకు రెండు నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవటంతో సదరు ఖాతాదారులు బ్యాంక్ కి వెళ్లి నీలాదీయటంతో బైట పడిన ఉదంతం..

Join WhatsApp

Join Now