చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో సీఐడీ విచారణ..
బ్యాంకులో మోసపోయిన 72 మంది బాధితులను గుర్తించిన సీఐడీ అధికారులు..రూ. 28 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తింపు..భాదితులకు రెండు నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవటంతో సదరు ఖాతాదారులు బ్యాంక్ కి వెళ్లి నీలాదీయటంతో బైట పడిన ఉదంతం..