Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ ఖర్గేపై కోర్టులో ఫిర్యాదు!

IMG 20250129 WA0002

కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ ఖర్గేపై కోర్టులో ఫిర్యాదు!

Jan 29, 2025,

కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ ఖర్గేపై కోర్టులో ఫిర్యాదు!

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేపై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో మధ్యప్రదేశ్‌లోని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కుంభమేళా స్నానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక న్యాయవాది సుధీర్‌ ఓజా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మనోభావాలను దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు. రాజకీయ లాభం కోసం ఆయన సనాతన హిందువుల మనోభావాలతో ఆటలాడారన్నారు.

Exit mobile version