Site icon PRASHNA AYUDHAM

వసంత్ నగర్ ముగ్గుల పోటీల కార్యక్రమంలో విజేతలను ప్రశంసించిన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

IMG 20250104 WA0085

వసంత్ నగర్ ముగ్గుల పోటీల కార్యక్రమంలో విజేతలను ప్రశంసించిన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

ప్రశ్న ఆయుధం జనవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి

వసంత్ నగర్ మహిళా మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొని విజేతలను ప్రశంసించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకి తెలిసేలా చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరావు, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, శివరామకృష్ణ, నాగిరెడ్డి, పద్మా చౌదరి, రజిని సీతామాలక్ష్మి అసోసియేషన్ సభ్యులు మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు

Exit mobile version