ఉగాది పర్వదినం సందర్భంగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం నూతన ఆశలకు నాంది పలుకుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



