కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మార్చి 1 నుండి 31 వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600