గ్యాస్, చమురు రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఒకే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలని, రెండో కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now