అందరూ మాటలు చెప్పారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే చేసి చూపించాడు

IMG 20250711 WA0654



హైదరాబాద్
తెలుగు జనశక్తి
జూలై 11

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం పై సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని సామాజికంగా గొప్ప మార్పుకు నాంది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. అలాగే బి ఆర్ ఎస్ మరియు కల్వకుంట్ల కవిత పై ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. లేని రంగులు పూసుకుంటే ప్రజలు నమ్ముతారనేది వారి భ్రమని, బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానేయాలంటూ రఘునాథ్ యాదవ్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment