నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 158 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, IPS హామీ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



