కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల నుండి నేరుగా వివరాలు సేకరించి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now