స్వరాష్ట్రం కోసం పరితపించిన మహావ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ ఎన్ఎమ్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధులు, గొప్ప తెలంగాణ వాది, నిబద్ధత ఉన్న నాయకులు అని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now