ప్రగతినగర్ అంబేరుచెరువు దగ్గర మహాత్ముడికి అవమానం.!
గాంధీ జయంతికి హడావిడి విగ్రహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు.జన సంచారం లేని ప్రదేశంలో హడావిడిగా గాంధీ విగ్రహం ఏర్పాటు.చీకటి పడితే మందుబాబులకి అడ్డాగా మారిన ఆ ప్రదేశంలో విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసారు. పబ్లిసిటీ కోసం గాంధీ పరువు తీసిన కాంగ్రెస్ లీడర్లు.మందు బాబుల్ని నియంత్రించడం పోలీసుల వైఫల్యం..రాత్రుళ్లు చెరువు దగ్గర పెట్రోలింగ్ చేయాలంటున్న వాకర్స్..తాగుబోతులు మద్యం బాటిళ్లు పగలగొట్టడంతో గాయాల పాలవుతున్నామంటున్న వాకర్స్..