సంగారెడ్డి జిల్లాలోని 298 అంగన్వాడీ కేంద్రాలలో నీటి వడపోత యంత్రాల ఏర్పాటు, పెయింటింగ్ పనుల కోసం జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులకు సుమారు రూ.74.50 లక్షల వ్యయం అంచనా వేయబడింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600