తిమ్మాపూర్ మండలం అల్లనూరులో కన్న పిల్లలను పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య తలెత్తిన విబేధాలు ఈ దారుణానికి దారితీశాయి. పిల్లలు దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్లో గడిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now