పరకాల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై ఆమె సమీక్షించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now