సదాశివపేట మండలం మెలిగిరిపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్షోత్సవంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తల్లి, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు జరిగాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



