బాల్య వివాహాలు, బాలలపై వేధింపుల నివారణ లక్ష్యంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 'బాలల చట్టాల ప్రచార రథాన్ని' జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. ఈ రథం ద్వారా బాలల హక్కులు, రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



