నాగర్కర్నూల్ జిల్లాలో అంతుచిక్కని వైరస్ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క రోజులోనే సుమారు 10,000 కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్దకొత్తపల్లి, నాగర్కర్నూల్ మండలాల్లోని ఫారాలు అధికంగా ప్రభావితమయ్యాయి.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600