ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరిన ప్రతిపక్ష నేతలు..

ఢిల్లీ :

ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరిన ప్రతిపక్ష నేతలు..

పార్లమెంట్‌ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీ- బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీ.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు- ఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు.. 30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ సవాల్‌.. 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం..

Join WhatsApp

Join Now

Leave a Comment