పైసా వసూల్….!!

హన్మకొండ జిల్లా

పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న శుషిలా (72)

 

పది రోజుల క్రితం కాలుకు ఇన్ ఫెక్షన్ తో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు..

 

2లక్షల 10వేలు ముందుగానే డబ్బులు వసూల్…

 

మెడికవర్ కవర్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది

 

హాస్పటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి

 

ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు

 

డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి

 

వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్దారణ

 

డయాలసిస్ ఆనంతరం గాల్ బ్లాడర్ లో స్టోన్స్ బ్రేక్ చేయాలనీ నిర్ణయం

 

రక్తం బ్లీడ్ అవుతోంది రక్తం కావాలంటూ హడావిడీ చేసిన డాక్టర్లు

 

ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు

 

న్యాయం చేయాలంటున్న పర్వతగిరి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబం

 

మెడికవర్ హాస్పటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

Join WhatsApp

Join Now

Leave a Comment